మిర్కాబ్లో అగ్ని ప్రమాదం
- August 27, 2020కువైట్: మిర్కాబ్లో కార్ స్పేర్ పార్టులు అలాగే టైర్లు విక్రయించే దుకాణాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్కి చెందిన ఫైర్ మెన్ ఆ అగ్ని కీలల్ని అదుపు చేశారు. తెల్లవారు ఝామున 2 గంటల సమయంలో ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిందనీ, ఆ వెంటనే ఆరు స్టేషన్ల నుంచి ఫైర్మెన్ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చారనీ కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ వెల్లడించింది. తొమ్మిది స్టోర్లు ఈ అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. 50 వాహనాల్ని అగ్ని ప్రమాదం నుంచి సేఫ్గా తప్పించగలిగారు ఫైర్ మెన్. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ సంభవించలేదు. ఘటన ఎలా జరిగిందన్నదానిపై విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు