అనుష్క అధికారిక ప్రకటన
- August 27, 2020బాలీవుడ్ అందాల కథానాయిక అనుష్క శర్మ- క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈరోజు సోషల్ మీడియాలో బేబీ ప్రకటన చేశారు. మేము ఇద్దరమూ ముగ్గురు కాబోతున్నామని అంటూ వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో రాశారు. బేబీ జనవరి 2021లో వస్తాడు.. అంటూ వెళ్లడించారు. మొత్తానికి జూనియర్ విరాట్ ఆగమానికి సమయం వచ్చేసిందన్నమాట. దీంతో అప్పుడే సోషల్ మీడియాలో వారి అభిమానులు శుభాభివందనాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివాహం చేసుకున్న మూడేళ్ళకు తొలి సంతానానికి టైమ్ వచ్చింది. అనుష్క శర్మ గర్భధారణ కు సంబంధించిన తొలి ఫోటో ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారింది. ప్రస్తుతం విరాట్ దుబాయ్ లోని ఐపీఎల్ నిమిత్తం బీసీ బీసీగా ఉన్నాడు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన