కింగ్ ఫహద్ కాజ్వే పునఃప్రారంభం
- August 28, 2020
సౌదీ: కింగ్ ఫహద్ కాజ్వే, పునఃప్రారంభమయ్యింది. బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకి వచ్చే వాహనాల కోసం ఈ కాజ్వేని తెరిచారు. జిసిసి దేశాల నుంచి ఈ కాజ్వేని వినియోగించుకునేందుకు వీలు కలిగింది. ల్యాండ్ పోర్ట్స్ ఆఫ్ ది కస్టమ్స్ ఎఫైర్స్ డైరెక్టర్ మొహమ్మద్ హాసన్ అల్ ఇసా మాట్లాడుతూ, సౌదీ జనరల్ కస్టమ్స్ అథారిటీతో చర్చల అనంతరం ఈ వెసులుబాటు కలిగినట్లు చెప్పారు. కింగ్డంలో మాన్యుఫ్యాక్చురర్స్ తమ ప్రోడక్ట్లను రీజియన్లో విరివిగా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఈ కాజ్వే ఉపయోగపడుతుంది. జూన్లో మేజర్ రినోవేషన్ వర్క్ని బ్రిడ్జిపై చేపట్టారు. ఇ-పేమెంట్ లేన్లు వంటివి ఏర్పాటు చేశారు. కింగ్డం ఆఫ్ సౌదీ అరేబియా, బహ్రెయిన్లను ఈ బ్రిడ్జి కనెక్ట్ చేస్తుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







