కింగ్ ఫహద్ కాజ్వే పునఃప్రారంభం
- August 28, 2020
సౌదీ: కింగ్ ఫహద్ కాజ్వే, పునఃప్రారంభమయ్యింది. బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకి వచ్చే వాహనాల కోసం ఈ కాజ్వేని తెరిచారు. జిసిసి దేశాల నుంచి ఈ కాజ్వేని వినియోగించుకునేందుకు వీలు కలిగింది. ల్యాండ్ పోర్ట్స్ ఆఫ్ ది కస్టమ్స్ ఎఫైర్స్ డైరెక్టర్ మొహమ్మద్ హాసన్ అల్ ఇసా మాట్లాడుతూ, సౌదీ జనరల్ కస్టమ్స్ అథారిటీతో చర్చల అనంతరం ఈ వెసులుబాటు కలిగినట్లు చెప్పారు. కింగ్డంలో మాన్యుఫ్యాక్చురర్స్ తమ ప్రోడక్ట్లను రీజియన్లో విరివిగా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఈ కాజ్వే ఉపయోగపడుతుంది. జూన్లో మేజర్ రినోవేషన్ వర్క్ని బ్రిడ్జిపై చేపట్టారు. ఇ-పేమెంట్ లేన్లు వంటివి ఏర్పాటు చేశారు. కింగ్డం ఆఫ్ సౌదీ అరేబియా, బహ్రెయిన్లను ఈ బ్రిడ్జి కనెక్ట్ చేస్తుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







