ఇ-ఎన్వలప్పై కొత్త సర్వీసుల్ని ప్రారంభించిన పిఎసిఐ
- August 28, 2020
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ), కొత్త సర్వీసుల్ని ఎలక్ట్రానిక్ ఎన్వలప్ ప్లాట్ఫాంపై ప్రారంభించింది. పౌరులు అలాగే రెసిడెంట్స్కి మరింతగా మెరుగైన సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. కొత్త సర్వీసుల్లో న్యూ బోర్న్ చిన్నారుల ఫస్ట్ టైమ్ రిజిస్ట్రేషన్, కుటుంబ సభ్యుల ఫస్ట్ టైమ్ రిజిస్ట్రేషన్, డొమెస్టిక్ సర్వెంట్ వంటివి వుంటాయి. కాగా, 200,000కి పైగా ఐడీ కార్డుల్ని పిఎసిఐ డెలివరీ ప్రక్రియను పూర్తి చేసింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో రెన్యువల్ చేసిన సివిల్ ఐడీలను పంపిణీ చేశారు. పిఎసిఐ, మే నెలకు సంబంధించిన కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ చేపడుతోంది. విజిటర్స్, ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండానే (మెషీన్ నెంబర్ కలిగి వుంటే) వీటిని పొందవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..







