ఇ-ఎన్వలప్పై కొత్త సర్వీసుల్ని ప్రారంభించిన పిఎసిఐ
- August 28, 2020
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ), కొత్త సర్వీసుల్ని ఎలక్ట్రానిక్ ఎన్వలప్ ప్లాట్ఫాంపై ప్రారంభించింది. పౌరులు అలాగే రెసిడెంట్స్కి మరింతగా మెరుగైన సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. కొత్త సర్వీసుల్లో న్యూ బోర్న్ చిన్నారుల ఫస్ట్ టైమ్ రిజిస్ట్రేషన్, కుటుంబ సభ్యుల ఫస్ట్ టైమ్ రిజిస్ట్రేషన్, డొమెస్టిక్ సర్వెంట్ వంటివి వుంటాయి. కాగా, 200,000కి పైగా ఐడీ కార్డుల్ని పిఎసిఐ డెలివరీ ప్రక్రియను పూర్తి చేసింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో రెన్యువల్ చేసిన సివిల్ ఐడీలను పంపిణీ చేశారు. పిఎసిఐ, మే నెలకు సంబంధించిన కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ చేపడుతోంది. విజిటర్స్, ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండానే (మెషీన్ నెంబర్ కలిగి వుంటే) వీటిని పొందవచ్చు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!