ఇ-ఎన్వలప్పై కొత్త సర్వీసుల్ని ప్రారంభించిన పిఎసిఐ
- August 28, 2020
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ), కొత్త సర్వీసుల్ని ఎలక్ట్రానిక్ ఎన్వలప్ ప్లాట్ఫాంపై ప్రారంభించింది. పౌరులు అలాగే రెసిడెంట్స్కి మరింతగా మెరుగైన సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. కొత్త సర్వీసుల్లో న్యూ బోర్న్ చిన్నారుల ఫస్ట్ టైమ్ రిజిస్ట్రేషన్, కుటుంబ సభ్యుల ఫస్ట్ టైమ్ రిజిస్ట్రేషన్, డొమెస్టిక్ సర్వెంట్ వంటివి వుంటాయి. కాగా, 200,000కి పైగా ఐడీ కార్డుల్ని పిఎసిఐ డెలివరీ ప్రక్రియను పూర్తి చేసింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో రెన్యువల్ చేసిన సివిల్ ఐడీలను పంపిణీ చేశారు. పిఎసిఐ, మే నెలకు సంబంధించిన కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ చేపడుతోంది. విజిటర్స్, ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండానే (మెషీన్ నెంబర్ కలిగి వుంటే) వీటిని పొందవచ్చు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







