సోమవారంతో ముగియనున్న వర్క్ బ్యాన్
- August 29, 2020
మనామా:జులై 1న ప్రారంభమైన ఔట్ డోర్ వర్క్ బ్యాన్ సోమవారంతో ముగియనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది వర్క్ బ్యాన్ ప్రత్యేకతను సంతరించుకుంది. 2007లో ఈ వర్క్ బ్యాన్ అమల్లోకి వచ్చింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్క్ 300000కి పైగా వర్క్ సైట్స్, 150,000 మంది కార్మికులతో కూడిన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చాలా సవాళ్ళను ఎదుర్కొంది ఈ సమయంలో. తొలుత కేవలం కన్స్ట్రక్షన్ వర్కర్స్కి మాత్రమే ఈ సమ్మర్ వర్క్ బ్యాన్ అమలు చేసినా, ఆ తర్వాత వివిధ రంగాలకు విస్తరించడం జరిగింది. కాగా, ఈ ఏడాది లేబర్ మినిస్ట్రీ 6,315 తనిఖీల్ని నిర్వహించింది. 27 ఎస్టాబ్లిష్మెంట్స్పై పలు ఉల్లంఘనలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. 37 మంది కార్మికుల్ని జ్యుడీషియరీకి రిఫర్ చేయడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ జమీల్ హుమైదీన్ మాట్లాడుతూ, వేసవి తీవ్రత నేపథ్యంలో కార్మికులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం వుంది గనుక, వారికి ఈ సమ్మర్ వర్క్ బ్యాన్ ఉపశమనం కల్గిస్తుందనీ, ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు 98 శాతం నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







