బహ్రెయిన్:అకెర్ పశ్చిమ తీరంలో గుర్తు తెలియని శవం..
- August 30, 2020
మనామా:అకెర్ పశ్చిమ తీరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. నిర్మాణ వ్యర్ధాల మధ్య శవాన్ని గుర్తించారు. మృతదేహం లభించిన సంగతి తెలియటంతో చుట్టుపక్కల జనం అక్కడికి ఎక్కువ సంఖ్యలో వచ్చారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే..లభించిన మృతదేహం ఎవరిది అనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. చనిపోయిన వ్యక్తి ఆడా, మగ అనే విషయాన్ని కూడా పోలీసులు ప్రకటించలేదు. దర్యాప్తు ప్రారంభించినప్పటికీ..వివరాలను బహిర్గతం చేయలేదు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!