బహ్రెయిన్:మతధిక్కారం ఆరోపణలతో మతబోధకుడికి రిమాండ్
- August 30, 2020మనామా:మహ్మద్ ప్రవక్త సహచరులను కించపరిచేలా అతివాద ఉపన్యాసం చేసిన ముస్లిం ప్రభోదకుడికి బహ్రెయిన్ ప్రాసిక్యూషన్ రిమాండ్ విధించింది. నిందితుడు ఓ వీడియో ఫూటేజ్ లో మహ్మద్ ప్రవక్త సహచరులను అవమానపరిచేలా ప్రసంగించినట్లు స్పష్టంగా ఉందని, ఇది దేశ భద్రతకు ముప్పు కలిగించేలా అతివాద చర్యలను ప్రొత్సహిస్తుందని ప్రాసిక్యూషన్ అధికారులు ఆరోపించారు. ఇది ఉగ్రవాద చర్యగానే తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభోధకుడి ప్రసంగం ఫూటేజి ఆధారంగా అతన్ని కోర్టు విచారణ ఎదుర్కొవాల్సి వచ్చిందని, ఈ విచారణలో ప్రభోధకుడి వాదనను ఏకీభవించే విధంగా లేదని అన్నారు. బహ్రెయిన్ ర్యాజ్యాంగం, చట్టాల్లో పొందుపరిచిన నిబంధనల మేరకు భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉందని, అయితే..మతస్వేచ్ఛకు సంబంధించి భావ్రకటన స్వేచ్ఛ ఇతరులను కించపరిచేలా, అతివాద చర్యలను ప్రేరేపించేలా ఉంటే అది సమాజంలో హింసకు తావిస్తుందని కూడా ప్రాసిక్యూషన్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్