తెలంగాణలో కొత్తగా 1873 మందికి కరోనా నిర్ధారణ
- August 31, 2020
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో 1873 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 360 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒక్క రోజులో 9 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 24 వేల 963కు చేరింది. తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసులు 31వేల 299 కాగా కరోనా నుంచి కోలుకుని 92,837 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన