దోహా మెట్రో ప్రయాణీకుల కోసం వోడాఫోన్ - ఖతార్ రైల్ ‘వై ఫై’ భాగస్వామ్యం
- September 02, 2020దోహా:వోడా ఫోన్ ఖతార్, ఖతార్ రైల్ (క్యు రైల్) భాగస్వామ్యంతో పబ్లిక్ వైఫై సర్వీస్ని దోహా మెట్రో రెడ్, గ్రీన్ మరియు గోల్డ్ లైన్స్లో ప్రయాణీకులకు అందించనుంది. అన్ని స్టేషన్లలోనూ అలాగే ట్రైన్లలోనూ ఈ వైఫై అందుబాటులో వుంటుంది. ఎవరైనాసరే మెట్రో ప్రాంగణంలో వైఫై కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ అయిన వెంటనే 30 నిమిషాల ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్ని ప్రతిరోజూ పొందడానికి వీలుంది. మొత్తం 37 స్టేషన్లలోనూ ఈ వైఫై అందుబాటులో వుంటుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం