దోహా మెట్రో ప్రయాణీకుల కోసం వోడాఫోన్ - ఖతార్ రైల్ ‘వై ఫై’ భాగస్వామ్యం
- September 02, 2020
దోహా:వోడా ఫోన్ ఖతార్, ఖతార్ రైల్ (క్యు రైల్) భాగస్వామ్యంతో పబ్లిక్ వైఫై సర్వీస్ని దోహా మెట్రో రెడ్, గ్రీన్ మరియు గోల్డ్ లైన్స్లో ప్రయాణీకులకు అందించనుంది. అన్ని స్టేషన్లలోనూ అలాగే ట్రైన్లలోనూ ఈ వైఫై అందుబాటులో వుంటుంది. ఎవరైనాసరే మెట్రో ప్రాంగణంలో వైఫై కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ అయిన వెంటనే 30 నిమిషాల ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్ని ప్రతిరోజూ పొందడానికి వీలుంది. మొత్తం 37 స్టేషన్లలోనూ ఈ వైఫై అందుబాటులో వుంటుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







