యూఏఈ: ఫ్లూ సీజన్ వస్తోంది, తస్మాత్ జాగ్రత్త..కేసుల పెరుగులపై ఆరోగ్యశాఖ అధికారి
- September 03, 2020
యూఏఈ: ఇటీవల కరోనా కేసులు పెరగడం పట్ల యూఏఈ ప్రజలు భయపడవద్దని అబుదాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా) యొక్క చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అన్వర్ సల్లం అన్నారు. ప్రజలు అంటువ్యాధులు మరింత పెరగకుండా ఉండటానికి ప్రభుత్వం ఆదేశించిన భద్రతా జాగ్రత్తలు పాటించడం గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యం అని ఆయన అన్నారు.
"దురదృష్టవశాత్తు, సంఖ్యలు క్రమంగా పెరుగుతున్నాయి, ఇది ప్రజలు ముందు జాగ్రత్త చర్యలను సరిగ్గా పాటించనందుకు కలిగిన పరిణామం. ఫేస్ మాస్క్లు ధరించటం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవటం మరియు సామాజిక దూరాన్ని పాటించటం ప్రతిఒక్కరు తప్పనిసరిగా పాటించాలి. శీతాకాలపు ఫ్లూ సీజన్ సమీపిస్తున్న తరుణంలో, భద్రతా చర్యలకు కట్టుబడి ఉండటం మరింత అవసరం" అని డాక్టర్ సల్లం అన్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







