యూఏఈ: ఫ్లూ సీజన్ వస్తోంది, తస్మాత్ జాగ్రత్త..కేసుల పెరుగులపై ఆరోగ్యశాఖ అధికారి
- September 03, 2020
యూఏఈ: ఇటీవల కరోనా కేసులు పెరగడం పట్ల యూఏఈ ప్రజలు భయపడవద్దని అబుదాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా) యొక్క చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అన్వర్ సల్లం అన్నారు. ప్రజలు అంటువ్యాధులు మరింత పెరగకుండా ఉండటానికి ప్రభుత్వం ఆదేశించిన భద్రతా జాగ్రత్తలు పాటించడం గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యం అని ఆయన అన్నారు.
"దురదృష్టవశాత్తు, సంఖ్యలు క్రమంగా పెరుగుతున్నాయి, ఇది ప్రజలు ముందు జాగ్రత్త చర్యలను సరిగ్గా పాటించనందుకు కలిగిన పరిణామం. ఫేస్ మాస్క్లు ధరించటం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవటం మరియు సామాజిక దూరాన్ని పాటించటం ప్రతిఒక్కరు తప్పనిసరిగా పాటించాలి. శీతాకాలపు ఫ్లూ సీజన్ సమీపిస్తున్న తరుణంలో, భద్రతా చర్యలకు కట్టుబడి ఉండటం మరింత అవసరం" అని డాక్టర్ సల్లం అన్నారు.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







