యూఏఈ: ఫ్లూ సీజన్ వస్తోంది, తస్మాత్ జాగ్రత్త..కేసుల పెరుగులపై ఆరోగ్యశాఖ అధికారి
- September 03, 2020
యూఏఈ: ఇటీవల కరోనా కేసులు పెరగడం పట్ల యూఏఈ ప్రజలు భయపడవద్దని అబుదాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా) యొక్క చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అన్వర్ సల్లం అన్నారు. ప్రజలు అంటువ్యాధులు మరింత పెరగకుండా ఉండటానికి ప్రభుత్వం ఆదేశించిన భద్రతా జాగ్రత్తలు పాటించడం గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యం అని ఆయన అన్నారు.
"దురదృష్టవశాత్తు, సంఖ్యలు క్రమంగా పెరుగుతున్నాయి, ఇది ప్రజలు ముందు జాగ్రత్త చర్యలను సరిగ్గా పాటించనందుకు కలిగిన పరిణామం. ఫేస్ మాస్క్లు ధరించటం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవటం మరియు సామాజిక దూరాన్ని పాటించటం ప్రతిఒక్కరు తప్పనిసరిగా పాటించాలి. శీతాకాలపు ఫ్లూ సీజన్ సమీపిస్తున్న తరుణంలో, భద్రతా చర్యలకు కట్టుబడి ఉండటం మరింత అవసరం" అని డాక్టర్ సల్లం అన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









