కింగ్డమ్ లోకి వచ్చే విదేశీయులకు ఎంట్రీ ఫీజు ప్రచారాన్ని కొట్టి పారేసిన సౌదీ అరేబియా
- September 05, 2020
రియాద్:సౌదీ అరేబియాలోకి వచ్చే విదేశీయులు, ఇతర వాహనాలపై ప్రవేశ రుసుము విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై సౌదీ అరేబియా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సౌదీయేతరుల నుంచి ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. సౌదీలోకి వచ్చే ఏ విదేశీయులపై ప్రభుత్వం ఎలాంటి ఫీజులు వసూలు చేయటం లేదని క్లారిటీ ఇచ్చింది. అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం లేకుండా ఎవరూ అసత్య ప్రచారాలు చేయవద్దని, అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే ప్రజలు విశ్వసించాలని కోరింది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







