కింగ్డమ్ లోకి వచ్చే విదేశీయులకు ఎంట్రీ ఫీజు ప్రచారాన్ని కొట్టి పారేసిన సౌదీ అరేబియా
- September 05, 2020రియాద్:సౌదీ అరేబియాలోకి వచ్చే విదేశీయులు, ఇతర వాహనాలపై ప్రవేశ రుసుము విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై సౌదీ అరేబియా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సౌదీయేతరుల నుంచి ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. సౌదీలోకి వచ్చే ఏ విదేశీయులపై ప్రభుత్వం ఎలాంటి ఫీజులు వసూలు చేయటం లేదని క్లారిటీ ఇచ్చింది. అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం లేకుండా ఎవరూ అసత్య ప్రచారాలు చేయవద్దని, అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే ప్రజలు విశ్వసించాలని కోరింది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..