నవంబర్ లో స్కూల్స్ రీ ఓపెన్ చేసే యోచనలో కువైట్
- September 06, 2020
కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అన్ లాక్ ప్రక్రియను దశలు వారీగా అమలు చేస్తున్న కువైట్ ప్రభుత్వం..ఇక స్కూల్స్ ప్రారంభంపై దృష్టిసారించింది. నవంబర్ నుంచి పాఠాశాలల క్రమంగా పునప్రారంభించే యోచనలో ఉంది. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు ఆరోగ్య మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది. అయితే..వైరస్ వ్యాప్తి, కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అంశాలను కూడా విద్యాశాఖ పరిగణలోకి తీసుకుంటోంది. ప్రస్తుతానికైతే నవంబర్ నుంచి క్రమంగా స్కూల్స్ ను ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నా..అప్పటి పరిస్థితులను బట్టి మళ్లీ చర్చించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









