నవంబర్ లో స్కూల్స్ రీ ఓపెన్ చేసే యోచనలో కువైట్
- September 06, 2020
కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అన్ లాక్ ప్రక్రియను దశలు వారీగా అమలు చేస్తున్న కువైట్ ప్రభుత్వం..ఇక స్కూల్స్ ప్రారంభంపై దృష్టిసారించింది. నవంబర్ నుంచి పాఠాశాలల క్రమంగా పునప్రారంభించే యోచనలో ఉంది. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు ఆరోగ్య మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది. అయితే..వైరస్ వ్యాప్తి, కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అంశాలను కూడా విద్యాశాఖ పరిగణలోకి తీసుకుంటోంది. ప్రస్తుతానికైతే నవంబర్ నుంచి క్రమంగా స్కూల్స్ ను ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నా..అప్పటి పరిస్థితులను బట్టి మళ్లీ చర్చించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







