నవంబర్ లో స్కూల్స్ రీ ఓపెన్ చేసే యోచనలో కువైట్
- September 06, 2020
కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అన్ లాక్ ప్రక్రియను దశలు వారీగా అమలు చేస్తున్న కువైట్ ప్రభుత్వం..ఇక స్కూల్స్ ప్రారంభంపై దృష్టిసారించింది. నవంబర్ నుంచి పాఠాశాలల క్రమంగా పునప్రారంభించే యోచనలో ఉంది. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు ఆరోగ్య మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది. అయితే..వైరస్ వ్యాప్తి, కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అంశాలను కూడా విద్యాశాఖ పరిగణలోకి తీసుకుంటోంది. ప్రస్తుతానికైతే నవంబర్ నుంచి క్రమంగా స్కూల్స్ ను ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నా..అప్పటి పరిస్థితులను బట్టి మళ్లీ చర్చించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







