అబుధాబి: 1.5 టన్నుల నిషేధిత పొగాకు ఉత్పత్తి 'నిశ్వర్' సీజ్..నలుగురు అరెస్ట్
- September 06, 2020
అబుధాబి పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తి నిశ్వర్ ను అక్రమంగా తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో 1.5 టన్నుల నిశ్వర్ ను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫ్యాక్టరీలో పని చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. తాత్కాలిక ఫ్యాక్టరీ నుంచి స్వాధీనం చేసుకున్న నిశ్వర్ ముడి పదార్ధాలను, యంత్ర పరికరాలను డాక్యుమెంట్లో రికార్డ్ చేసి వాటిని నాశనం చేసినట్లు పోలీసులు చెప్పారు. చట్టవిరుద్ధంగా నిశ్వర్ తయారు చేసిన నిందితులు అసియాకు చెందిన వ్యక్తులని తెలిపారు.
తాజా వార్తలు
- నువైసీబ్ బార్డర్ నుంచి కువైట్ ఎయిర్వేస్కు ఫాస్ట్-ట్రాక్ రూట్..!!
- 30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!
- ఒమన్ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్..ఉచిత ప్రవేశం పునఃప్రారంభం..!!
- ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల









