అబుధాబి: 1.5 టన్నుల నిషేధిత పొగాకు ఉత్పత్తి 'నిశ్వర్' సీజ్..నలుగురు అరెస్ట్
- September 06, 2020
అబుధాబి పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తి నిశ్వర్ ను అక్రమంగా తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో 1.5 టన్నుల నిశ్వర్ ను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫ్యాక్టరీలో పని చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. తాత్కాలిక ఫ్యాక్టరీ నుంచి స్వాధీనం చేసుకున్న నిశ్వర్ ముడి పదార్ధాలను, యంత్ర పరికరాలను డాక్యుమెంట్లో రికార్డ్ చేసి వాటిని నాశనం చేసినట్లు పోలీసులు చెప్పారు. చట్టవిరుద్ధంగా నిశ్వర్ తయారు చేసిన నిందితులు అసియాకు చెందిన వ్యక్తులని తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







