అబుధాబి: 1.5 టన్నుల నిషేధిత పొగాకు ఉత్పత్తి 'నిశ్వర్' సీజ్..నలుగురు అరెస్ట్
- September 06, 2020
అబుధాబి పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తి నిశ్వర్ ను అక్రమంగా తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో 1.5 టన్నుల నిశ్వర్ ను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫ్యాక్టరీలో పని చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. తాత్కాలిక ఫ్యాక్టరీ నుంచి స్వాధీనం చేసుకున్న నిశ్వర్ ముడి పదార్ధాలను, యంత్ర పరికరాలను డాక్యుమెంట్లో రికార్డ్ చేసి వాటిని నాశనం చేసినట్లు పోలీసులు చెప్పారు. చట్టవిరుద్ధంగా నిశ్వర్ తయారు చేసిన నిందితులు అసియాకు చెందిన వ్యక్తులని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?