కరోనా గైడ్లైన్స్ పాటించని దుకాణాలపై భారీ జరీమానాలు
- September 07, 2020
యూఏఈ:కరోనా నిబంధనల్ని పాటించని ఐదు దుకాణాలపై భారీ జరీమానాలు విధించినట్లు అల్ ధయిద్ మునిసిపాలిటీ మార్కెట్ హెడ్ ఒమర్ హమిద్ చెప్పారు. మునిసిపాలిటీ, కొత్త అకడమిక్ ఇయర్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. స్టేషనరీ, బొమ్మలు, ఇతరత్రా విద్యా సంబంధిత టూల్స్ విక్రయాల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, మునిసిపాలిటీ 23 ఔట్లెట్స్లో తనిఖీలు నిర్వహించగా, వాటిల్లో ఐదు షాప్లు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ తరహా ఉల్లంఘనలపై 993 నెంబర్కి ఫిర్యాదు చేయవచ్చునని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







