కరోనా గైడ్లైన్స్ పాటించని దుకాణాలపై భారీ జరీమానాలు
- September 07, 2020
యూఏఈ:కరోనా నిబంధనల్ని పాటించని ఐదు దుకాణాలపై భారీ జరీమానాలు విధించినట్లు అల్ ధయిద్ మునిసిపాలిటీ మార్కెట్ హెడ్ ఒమర్ హమిద్ చెప్పారు. మునిసిపాలిటీ, కొత్త అకడమిక్ ఇయర్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. స్టేషనరీ, బొమ్మలు, ఇతరత్రా విద్యా సంబంధిత టూల్స్ విక్రయాల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, మునిసిపాలిటీ 23 ఔట్లెట్స్లో తనిఖీలు నిర్వహించగా, వాటిల్లో ఐదు షాప్లు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ తరహా ఉల్లంఘనలపై 993 నెంబర్కి ఫిర్యాదు చేయవచ్చునని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









