కరోనా గైడ్లైన్స్ పాటించని దుకాణాలపై భారీ జరీమానాలు
- September 07, 2020
యూఏఈ:కరోనా నిబంధనల్ని పాటించని ఐదు దుకాణాలపై భారీ జరీమానాలు విధించినట్లు అల్ ధయిద్ మునిసిపాలిటీ మార్కెట్ హెడ్ ఒమర్ హమిద్ చెప్పారు. మునిసిపాలిటీ, కొత్త అకడమిక్ ఇయర్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. స్టేషనరీ, బొమ్మలు, ఇతరత్రా విద్యా సంబంధిత టూల్స్ విక్రయాల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, మునిసిపాలిటీ 23 ఔట్లెట్స్లో తనిఖీలు నిర్వహించగా, వాటిల్లో ఐదు షాప్లు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ తరహా ఉల్లంఘనలపై 993 నెంబర్కి ఫిర్యాదు చేయవచ్చునని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!