కరోనా గైడ్లైన్స్ పాటించని దుకాణాలపై భారీ జరీమానాలు
- September 07, 2020
యూఏఈ:కరోనా నిబంధనల్ని పాటించని ఐదు దుకాణాలపై భారీ జరీమానాలు విధించినట్లు అల్ ధయిద్ మునిసిపాలిటీ మార్కెట్ హెడ్ ఒమర్ హమిద్ చెప్పారు. మునిసిపాలిటీ, కొత్త అకడమిక్ ఇయర్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. స్టేషనరీ, బొమ్మలు, ఇతరత్రా విద్యా సంబంధిత టూల్స్ విక్రయాల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, మునిసిపాలిటీ 23 ఔట్లెట్స్లో తనిఖీలు నిర్వహించగా, వాటిల్లో ఐదు షాప్లు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ తరహా ఉల్లంఘనలపై 993 నెంబర్కి ఫిర్యాదు చేయవచ్చునని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







