బహ్రెయిన్:స్కూల్ రీ-ఓపెనింగ్ ఆలస్యం
- September 07, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, పబ్లిక్ స్కూల్లో క్లాసుల పునఃప్రారంభంపై ఇంకాస్త సమయంమనామా తీసుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. క్లాసులు పునఃప్రారంభమవడానికి ఇంకొన్ని వారాలు పట్టవచ్చునని అంచనా వేస్తున్నారు. కాగా, నేటి నుంచి స్టాఫ్ ఈ రోజు నుంచి హాజరు కావాల్సి వుండగా, దాన్ని కాస్త వాయిదా వేశారు. వారంతా సెప్టెంబర్ 20న రీజాయిన్ అవుతారు. క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నిర్ణయం మేరకు ఈ వాయిదా వేయడం జరిగినట్లు తెలుస్తోంది. నేషనల్ మెడికల్ టీమ్ సూచనల మేరకు ప్రిన్స్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బహ్రెయిన్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్లాసుల పునఃప్రారంభాన్ని వాయిదా వేస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







