బహ్రెయిన్:స్కూల్ రీ-ఓపెనింగ్ ఆలస్యం
- September 07, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, పబ్లిక్ స్కూల్లో క్లాసుల పునఃప్రారంభంపై ఇంకాస్త సమయంమనామా తీసుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. క్లాసులు పునఃప్రారంభమవడానికి ఇంకొన్ని వారాలు పట్టవచ్చునని అంచనా వేస్తున్నారు. కాగా, నేటి నుంచి స్టాఫ్ ఈ రోజు నుంచి హాజరు కావాల్సి వుండగా, దాన్ని కాస్త వాయిదా వేశారు. వారంతా సెప్టెంబర్ 20న రీజాయిన్ అవుతారు. క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నిర్ణయం మేరకు ఈ వాయిదా వేయడం జరిగినట్లు తెలుస్తోంది. నేషనల్ మెడికల్ టీమ్ సూచనల మేరకు ప్రిన్స్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బహ్రెయిన్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్లాసుల పునఃప్రారంభాన్ని వాయిదా వేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









