బహ్రెయిన్:స్కూల్ రీ-ఓపెనింగ్ ఆలస్యం
- September 07, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, పబ్లిక్ స్కూల్లో క్లాసుల పునఃప్రారంభంపై ఇంకాస్త సమయంమనామా తీసుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. క్లాసులు పునఃప్రారంభమవడానికి ఇంకొన్ని వారాలు పట్టవచ్చునని అంచనా వేస్తున్నారు. కాగా, నేటి నుంచి స్టాఫ్ ఈ రోజు నుంచి హాజరు కావాల్సి వుండగా, దాన్ని కాస్త వాయిదా వేశారు. వారంతా సెప్టెంబర్ 20న రీజాయిన్ అవుతారు. క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నిర్ణయం మేరకు ఈ వాయిదా వేయడం జరిగినట్లు తెలుస్తోంది. నేషనల్ మెడికల్ టీమ్ సూచనల మేరకు ప్రిన్స్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బహ్రెయిన్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్లాసుల పునఃప్రారంభాన్ని వాయిదా వేస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!







