తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
- September 07, 2020
హైదరాబాద్:తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.. కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది.. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను ప్రస్తుతానికి వాయిదా వేసింది.. ప్రభుత్వ నిర్ణయంతో రిజిస్ట్రేషన్ వెబ్సైట్లలో చలాన్ ఆప్షన్ను ప్రస్తుతానికి హైడ్ చేశారు అధికారులు. మరోవైపు వీఆర్వో వ్యవస్థ రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు వీఆర్వోల దగ్గర్నుంచి రికార్డులను వెనక్కు తీసుకుంటున్నారు.. వీఆర్వోలంతా తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి రికార్డులను సరెండర్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







