తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
- September 07, 2020
హైదరాబాద్:తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.. కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది.. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను ప్రస్తుతానికి వాయిదా వేసింది.. ప్రభుత్వ నిర్ణయంతో రిజిస్ట్రేషన్ వెబ్సైట్లలో చలాన్ ఆప్షన్ను ప్రస్తుతానికి హైడ్ చేశారు అధికారులు. మరోవైపు వీఆర్వో వ్యవస్థ రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు వీఆర్వోల దగ్గర్నుంచి రికార్డులను వెనక్కు తీసుకుంటున్నారు.. వీఆర్వోలంతా తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి రికార్డులను సరెండర్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
- వరల్డ్ హ్యాపినెస్ రిపోర్టు.. 22వ స్థానంలో సౌదీ అరేబియా..!!
- హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్గా అపజయం ఎరుగని ఎంఎంఏ ఫైటర్









