పబ్లిక్ స్కూల్ టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్కి కోవిడ్ 19 టెస్టింగ్
- September 09, 2020
మనామా: ఎడ్యుకేషన్ మరియు హెల్త్ మినిస్ట్రీస్, పబ్లిక్ స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్ అలాగే టీచర్లు మరియు టెక్నీషియన్లకు కరోనా టెస్టులు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మరియు కాన్ఫరెన్స్ సెంటర్లో ఈ టెస్టులు జరుగుతున్నాయి. అకడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందు ఈ కీలకమైన చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 6న పబ్లిక్ స్కూల్ స్టాఫ్ తమ విధుల్ని ప్రారంభించాల్సి వుండగా, అది సెప్టెంబర్ 20కి వాయిదా పడింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పు చోటు చేసుకుంది. ప్రతి పబ్లిక్ స్కూల్ స్టాఫ్కీ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి కోవిడ్ 19 టెస్టులు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!