ఐపీఎల్ 2020:దుబాయ్కి బయల్దేరిన సౌరవ్ గంగూలీ
- September 09, 2020
సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020 నిమిత్తం దుబాయ్కి బయల్దేరారు బిసిసిఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ. కాగా, సెప్టెంబర్ 19న జరిగే తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనున్న విషయం విదితమే. ఇదిలా వుంటే, ఆరు నెలల తర్వాత తొలిసారిగా తాను విమానయానం చేస్తున్నానని పేర్కొంటూ సౌరవ్ గంగూలీ సోషల్ మీడియాలో ట్వీటేశారు. ఫేస్ మాస్క్ ధరించి, విమానం పక్కనే నిలబడి వున్న ఫొటోని షేర్ చేశారు సౌరవ్ గంగూలీ. టీ20 వరల్డ్ కప్ పోస్ట్పోన్ కావడంతో, ఐపీఎల్ని ఆ స్థానంలో తీసుకురాగలిగారు. అన్ని ప్రత్యేక జాగ్రత్తలూ తీసుకుని ఈ ఏడాది ఐపీఎల్ని యూఏఈలో నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!