ఐపీఎల్ 2020:దుబాయ్కి బయల్దేరిన సౌరవ్ గంగూలీ
- September 09, 2020
సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020 నిమిత్తం దుబాయ్కి బయల్దేరారు బిసిసిఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ. కాగా, సెప్టెంబర్ 19న జరిగే తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనున్న విషయం విదితమే. ఇదిలా వుంటే, ఆరు నెలల తర్వాత తొలిసారిగా తాను విమానయానం చేస్తున్నానని పేర్కొంటూ సౌరవ్ గంగూలీ సోషల్ మీడియాలో ట్వీటేశారు. ఫేస్ మాస్క్ ధరించి, విమానం పక్కనే నిలబడి వున్న ఫొటోని షేర్ చేశారు సౌరవ్ గంగూలీ. టీ20 వరల్డ్ కప్ పోస్ట్పోన్ కావడంతో, ఐపీఎల్ని ఆ స్థానంలో తీసుకురాగలిగారు. అన్ని ప్రత్యేక జాగ్రత్తలూ తీసుకుని ఈ ఏడాది ఐపీఎల్ని యూఏఈలో నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!
- ఒమన్ పై ద్రోణి ఎఫెక్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- రీఫండ్, తేదీ మార్పులకు ఖతార్ ఎయిర్వేస్ అవకాశం..!!
- VerSe Innovation లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా పి.ఆర్.రమేష్ నియామకం
- TANA ప్రపంచ సాహిత్యవేదిక 90వ సమావేశం ఘన విజయం
- అమెరికా పర్యటనకు కేటీఆర్
- శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ సీజ్









