ఐపీఎల్ 2020:దుబాయ్కి బయల్దేరిన సౌరవ్ గంగూలీ
- September 09, 2020
సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020 నిమిత్తం దుబాయ్కి బయల్దేరారు బిసిసిఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ. కాగా, సెప్టెంబర్ 19న జరిగే తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనున్న విషయం విదితమే. ఇదిలా వుంటే, ఆరు నెలల తర్వాత తొలిసారిగా తాను విమానయానం చేస్తున్నానని పేర్కొంటూ సౌరవ్ గంగూలీ సోషల్ మీడియాలో ట్వీటేశారు. ఫేస్ మాస్క్ ధరించి, విమానం పక్కనే నిలబడి వున్న ఫొటోని షేర్ చేశారు సౌరవ్ గంగూలీ. టీ20 వరల్డ్ కప్ పోస్ట్పోన్ కావడంతో, ఐపీఎల్ని ఆ స్థానంలో తీసుకురాగలిగారు. అన్ని ప్రత్యేక జాగ్రత్తలూ తీసుకుని ఈ ఏడాది ఐపీఎల్ని యూఏఈలో నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







