ఐపీఎల్ 2020:దుబాయ్కి బయల్దేరిన సౌరవ్ గంగూలీ
- September 09, 2020
సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020 నిమిత్తం దుబాయ్కి బయల్దేరారు బిసిసిఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ. కాగా, సెప్టెంబర్ 19న జరిగే తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనున్న విషయం విదితమే. ఇదిలా వుంటే, ఆరు నెలల తర్వాత తొలిసారిగా తాను విమానయానం చేస్తున్నానని పేర్కొంటూ సౌరవ్ గంగూలీ సోషల్ మీడియాలో ట్వీటేశారు. ఫేస్ మాస్క్ ధరించి, విమానం పక్కనే నిలబడి వున్న ఫొటోని షేర్ చేశారు సౌరవ్ గంగూలీ. టీ20 వరల్డ్ కప్ పోస్ట్పోన్ కావడంతో, ఐపీఎల్ని ఆ స్థానంలో తీసుకురాగలిగారు. అన్ని ప్రత్యేక జాగ్రత్తలూ తీసుకుని ఈ ఏడాది ఐపీఎల్ని యూఏఈలో నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







