ఇండియన్ ఎంబసీ, రిజిస్ట్రేషన్ డ్రైవ్ ప్రకటన
- September 09, 2020
కువైట్ సిటీ:ఇండియన్ ఎంబసీ, రిజిస్ట్రేషన్ డ్రైవ్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కువైట్లోని భారత జాతీయుల కోసం ఈ డ్రైవ్ని ప్రారంభించారు. చెల్లుబాటయ్యే ట్రావెల్ డాక్యుమెంట్లు లేని భారతీయులు, ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుందనీ, సంబంధిత వివరాల్ని అందులో నమోదు చేయాలని అధికారులు పేర్కొన్నారు. తద్వారా వచ్చే రిజిస్ట్రేషన్ నెంబర్ని తదుపరి కరెస్పాండెన్స్ లేదా అప్డేట్స్ కోసం ఉపయోగించవచ్చు. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ని సందర్శించవచ్చు. ఈ డ్రైవ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. ట్రావెల్ డాక్యుమెంట్స్ జారీ కోసం ఫీజుని ఎంబసీ కౌంటర్ వద్ద చెల్లించడానికి వీలుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!
- ఒమన్ పై ద్రోణి ఎఫెక్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- రీఫండ్, తేదీ మార్పులకు ఖతార్ ఎయిర్వేస్ అవకాశం..!!
- VerSe Innovation లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా పి.ఆర్.రమేష్ నియామకం
- TANA ప్రపంచ సాహిత్యవేదిక 90వ సమావేశం ఘన విజయం
- అమెరికా పర్యటనకు కేటీఆర్
- శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ సీజ్









