ఇండియన్ ఎంబసీ, రిజిస్ట్రేషన్ డ్రైవ్ ప్రకటన
- September 09, 2020
కువైట్ సిటీ:ఇండియన్ ఎంబసీ, రిజిస్ట్రేషన్ డ్రైవ్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కువైట్లోని భారత జాతీయుల కోసం ఈ డ్రైవ్ని ప్రారంభించారు. చెల్లుబాటయ్యే ట్రావెల్ డాక్యుమెంట్లు లేని భారతీయులు, ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుందనీ, సంబంధిత వివరాల్ని అందులో నమోదు చేయాలని అధికారులు పేర్కొన్నారు. తద్వారా వచ్చే రిజిస్ట్రేషన్ నెంబర్ని తదుపరి కరెస్పాండెన్స్ లేదా అప్డేట్స్ కోసం ఉపయోగించవచ్చు. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ని సందర్శించవచ్చు. ఈ డ్రైవ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. ట్రావెల్ డాక్యుమెంట్స్ జారీ కోసం ఫీజుని ఎంబసీ కౌంటర్ వద్ద చెల్లించడానికి వీలుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







