ఇండియన్ ఎంబసీ, రిజిస్ట్రేషన్ డ్రైవ్ ప్రకటన
- September 09, 2020
కువైట్ సిటీ:ఇండియన్ ఎంబసీ, రిజిస్ట్రేషన్ డ్రైవ్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కువైట్లోని భారత జాతీయుల కోసం ఈ డ్రైవ్ని ప్రారంభించారు. చెల్లుబాటయ్యే ట్రావెల్ డాక్యుమెంట్లు లేని భారతీయులు, ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుందనీ, సంబంధిత వివరాల్ని అందులో నమోదు చేయాలని అధికారులు పేర్కొన్నారు. తద్వారా వచ్చే రిజిస్ట్రేషన్ నెంబర్ని తదుపరి కరెస్పాండెన్స్ లేదా అప్డేట్స్ కోసం ఉపయోగించవచ్చు. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ని సందర్శించవచ్చు. ఈ డ్రైవ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. ట్రావెల్ డాక్యుమెంట్స్ జారీ కోసం ఫీజుని ఎంబసీ కౌంటర్ వద్ద చెల్లించడానికి వీలుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







