కొత్తగా 398 కరోనా పాజిటివ్ కేసులు
- September 10, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం కొత్తగా దేశంలో 398 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 762కి చేరుకుంది. కాగా, ఇప్పటి దాకా దేశంలో 88,337 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 83325 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలనీ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ఈ సందర్భంగా మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!