కర్నాటకలో లక్ష మార్కు దాటిన కరోనా కేసుల సంఖ్య
- September 10, 2020
బెంగుళూరు:కర్నాటకలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రతీరోజూ వంద మందికి పైగా కరోనా కాటుకి బలైపోతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,217 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,30,947కు చేరింది. ఈ ఒక్కరోజే కరోనాతో 129 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 6,937కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,22,454 మంది కోలుకోగా.. ఇంకా 1,01,537 మంది చికిత్స పొందుతున్నారు. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష మార్కును దాటింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!