డిప్యూటీ ఫారిన్ మినిస్టర్తో భారత రాయబారి చర్చలు
- September 11, 2020
కువైట్ సిటీ:కువైట్లో భారత రాయబారి సిబి జార్జి, కువైట్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఖాలిద్ సులైమాన్ అల్ జరాల్లాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఫారిన్ మినస్టర్, భారత రాయబారికి సాదరంగా ఆహ్వానం పలికారు. కువైట్ రాయబారిగా పనిచేసినంత కాలం తమ పూర్తి మద్దతు వుంటుందని డిప్యూటీ ఫారిన్ మినిస్టర్, భారత రాయబారికి తెలిపారు. ఇరు దేశాల మధ్యా మరింత మెరుగైన సన్నిహిత సంబంధాలు సహా అనేక అంశాలపై ఈ సందర్భంగా ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి.కువైట్లో భారత ఇంజనీర్స్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా చర్చ జరిగింది. కువైట్ ప్రభుత్వం ప్రకటించిన అమ్నెస్టీపైన కూడా చర్చించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







