డిప్యూటీ ఫారిన్ మినిస్టర్తో భారత రాయబారి చర్చలు
- September 11, 2020
కువైట్ సిటీ:కువైట్లో భారత రాయబారి సిబి జార్జి, కువైట్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఖాలిద్ సులైమాన్ అల్ జరాల్లాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఫారిన్ మినస్టర్, భారత రాయబారికి సాదరంగా ఆహ్వానం పలికారు. కువైట్ రాయబారిగా పనిచేసినంత కాలం తమ పూర్తి మద్దతు వుంటుందని డిప్యూటీ ఫారిన్ మినిస్టర్, భారత రాయబారికి తెలిపారు. ఇరు దేశాల మధ్యా మరింత మెరుగైన సన్నిహిత సంబంధాలు సహా అనేక అంశాలపై ఈ సందర్భంగా ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి.కువైట్లో భారత ఇంజనీర్స్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా చర్చ జరిగింది. కువైట్ ప్రభుత్వం ప్రకటించిన అమ్నెస్టీపైన కూడా చర్చించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







