డిప్యూటీ ఫారిన్ మినిస్టర్తో భారత రాయబారి చర్చలు
- September 11, 2020
కువైట్ సిటీ:కువైట్లో భారత రాయబారి సిబి జార్జి, కువైట్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఖాలిద్ సులైమాన్ అల్ జరాల్లాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఫారిన్ మినస్టర్, భారత రాయబారికి సాదరంగా ఆహ్వానం పలికారు. కువైట్ రాయబారిగా పనిచేసినంత కాలం తమ పూర్తి మద్దతు వుంటుందని డిప్యూటీ ఫారిన్ మినిస్టర్, భారత రాయబారికి తెలిపారు. ఇరు దేశాల మధ్యా మరింత మెరుగైన సన్నిహిత సంబంధాలు సహా అనేక అంశాలపై ఈ సందర్భంగా ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి.కువైట్లో భారత ఇంజనీర్స్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా చర్చ జరిగింది. కువైట్ ప్రభుత్వం ప్రకటించిన అమ్నెస్టీపైన కూడా చర్చించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







