సౌదీ అరేబియలో కోవిడ్ రికవరీస్ 300,000
- September 12, 2020
జెడ్డా:సౌదీ అరేబియాలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 300,000కి చేరుకుంది. కాగా, తాజాగా సౌదీ అరేబియాలో 687 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 19,261 యాక్టివ్ కేసులున్నాయి. వీటిల్లో 1,368 మంది క్రిటికల్ కండిషన్లో వున్నారు. శుక్రవారం కరోనాతో 24 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,213కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో 45 శాతం మహిళలు కాగా, 10 శాతం చిన్నారులు. 86 శాతం మంది పెద్దవారు, 4 శాతం మంది వృద్ధులు వున్నారు. కాగా, సౌదీ అరేబియా ఇప్పటిదాకా 5,645,077 పీసీఆర్ టెస్టులు నిర్వహించింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 55,584 పరీక్షలు నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







