సౌదీ అరేబియలో కోవిడ్ రికవరీస్ 300,000
- September 12, 2020
జెడ్డా:సౌదీ అరేబియాలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 300,000కి చేరుకుంది. కాగా, తాజాగా సౌదీ అరేబియాలో 687 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 19,261 యాక్టివ్ కేసులున్నాయి. వీటిల్లో 1,368 మంది క్రిటికల్ కండిషన్లో వున్నారు. శుక్రవారం కరోనాతో 24 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,213కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో 45 శాతం మహిళలు కాగా, 10 శాతం చిన్నారులు. 86 శాతం మంది పెద్దవారు, 4 శాతం మంది వృద్ధులు వున్నారు. కాగా, సౌదీ అరేబియా ఇప్పటిదాకా 5,645,077 పీసీఆర్ టెస్టులు నిర్వహించింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 55,584 పరీక్షలు నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







