ఇజ్రాయెల్తో బహ్రెయిన్ సన్నిహిత సంబంధాలు
- September 12, 2020
మనామా:ఇజ్రాయెల్తో సన్నిహిత సంబంధాలకు సంబంధించి బహ్రెయిన్ కూడా కీలకమైన ముందడుగు వేయనుంది. అమెరికా అఫధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సూచన మేరకు యూఏఈ ఇప్పటికే, ఇజ్రాయెల్తో చారిత్రక ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం విదితమే. తాజాగా బహ్రెయిన్ కూడా ఆ కోవలో చేరనుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహా, బహ్రెయిన్ కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఒకేసారి ఫోన్లో మాట్లాడారు డోనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా ఓ ఒప్పందం మూడు దేశాల మధ్యా కుదిరింది. ఈ క్రమంలో ట్రంప్ మరో డిప్లమాటిక్ విక్టరీని నమోదు చేసినట్లయ్యింది. సెప్టెంబర్ 11, 2001న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై తీవ్రవాద దాడి జరిగిన 19 ఏళ్ళ తర్వాత.. అదే రోజున ట్రంప్ చారిత్రక విజయాన్ని సాధించారు బహ్రెయిన్ - ఇజ్రాయెల్ మధ్య సన్నిహిత సంబంధాలను నెలకొల్పడం ద్వారా.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







