ఇజ్రాయెల్తో బహ్రెయిన్ సన్నిహిత సంబంధాలు
- September 12, 2020
మనామా:ఇజ్రాయెల్తో సన్నిహిత సంబంధాలకు సంబంధించి బహ్రెయిన్ కూడా కీలకమైన ముందడుగు వేయనుంది. అమెరికా అఫధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సూచన మేరకు యూఏఈ ఇప్పటికే, ఇజ్రాయెల్తో చారిత్రక ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం విదితమే. తాజాగా బహ్రెయిన్ కూడా ఆ కోవలో చేరనుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహా, బహ్రెయిన్ కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఒకేసారి ఫోన్లో మాట్లాడారు డోనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా ఓ ఒప్పందం మూడు దేశాల మధ్యా కుదిరింది. ఈ క్రమంలో ట్రంప్ మరో డిప్లమాటిక్ విక్టరీని నమోదు చేసినట్లయ్యింది. సెప్టెంబర్ 11, 2001న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై తీవ్రవాద దాడి జరిగిన 19 ఏళ్ళ తర్వాత.. అదే రోజున ట్రంప్ చారిత్రక విజయాన్ని సాధించారు బహ్రెయిన్ - ఇజ్రాయెల్ మధ్య సన్నిహిత సంబంధాలను నెలకొల్పడం ద్వారా.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







