లేబర్ మార్కెట్ రెగ్యులేషన్స్ ఉల్లంఘన: 197,000 దినార్స్ జరీమానా
- September 14, 2020మనామా:మినిస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటైటీస్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూటర్ మోవాజ్ అల్ హోగైల్ మాట్లాడుతూ, స్మాల్ క్రిమినల్ కోర్ట్, 38 మంది నిందుతలకి 35 కేసుల్లో జరీమానాలు విధించడం జరిగిందని చెప్పారు. మొత్తం జరీమానాలు 197,000 దినార్స్ వరకూ వుంటుందని వివరించారు. 1,000 అలాగే 26,0000 దినార్స్ మధ్య ఆయా నిందితులకు జరీమానాలు విధించడం జరిగింది. పర్మిట్ లేకుండా కార్మికులకు ఉద్యోగాలు కల్పించడం, డొమెస్టిక్ వర్కర్స్ని పర్మిట్ లేకుండా సప్లయ్ చేయడం వంటి ఉల్లంఘనలకు నిందితులు పాల్పడ్డారు. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అందిన ఫిర్యాదుల మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆయా వ్యక్తులపై విచారణ జరిపింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..