వీక్లీ ఓపెన్ హౌస్ని రీషెడ్యూల్ చేసిన ఇండియన్ ఎంబసీ
- September 14, 2020కువైట్ సిటీ:కువైట్లోని ఇండియన్ ఎంబసీ, తాత్కాలికంగా వీక్లీ ఓపెన్ హౌస్ని రీషెడ్యూల్ చేసింది. ప్రతి బుధవారం ఎంబసీ ఆడిటోరియంలో ఈ ఓపెన్ హౌస్ జరుగుతున్న విషయం తెలిసిందే. కోవిడ్ 19 పాండమిక్ సిట్యుయేషన్ నేపత్యంలో తదుపరి ఓపెన్ హౌస్ షెడ్యూల్ని త్వరలో ప్రకటిస్తారు. కాగా, ఎంబసీ అధికారులు యధాతథంగా చిన్న చిన్న గ్రూపులుగా సమావేశమవుతూనే వుంటారు. అయితే, ముందస్తు అపాయింట్మెంట్ ఈ సమావేశాలకు తప్పనిసరి అని ఎంబసీ పేర్కొంది. కమ్యూనిటీ మెంబర్స్ అపాయింట్మెంట్ కోసం ఈ మెయిల్ ఐడీకి మెయిల్ చేయవచ్చు.
తాజా వార్తలు
- 350 దిర్హామ్ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం