కింగ్ ఫహాద్ కాజ్వే ఇ-పేమెంట్ ప్రారంభం
- September 15, 2020సౌదీ అరేబియా:కింగ్ ఫహాద్ కాజ్వేపై ఎలక్ట్రానిక్ పేమెంట్ నేటి నుంచి ప్రారంభమయ్యింది. ఇ-పేమెంట్ విధానం, కార్లు అలాగే ట్రక్కులు మరియో మోటర్ సైకిల్స్కి వర్తిస్తుందనీ, క్యాష్ రూపంలో చెల్లింపులు చేయకుండానే ఈ కాజ్వేని వినియోగించుకోవచ్చని కింగ్ ఫహాద్ కాజ్వే అథారిటీ పేర్కొంది. మెంబర్షిప్ కార్డులు కలిగినవారు కెఎఫ్సిఎ అధికారిక వెబ్సైట్లో రీచార్జ్ చేసుకోవచ్చు. కొత్తగా ఏర్పాటు చేసిన గేట్స్ కూడా స్టాఫ్తో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా పనిచేస్తాయి. కాగా, కొత్త గేట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తవుతుంది. ఆటోమేటిక్ వెయింగ్ కి సంబంధించి దీన్ని ఉపయోగించనున్నారు. మార్చి 7న ఈ 25 కిలోమీటర్ల కాజ్వే కరోనా నేపథ్యంలో మూసివేయడం జరిగింది. కాగా, జులైలో ఈ కాజ్వేని తెరిచారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ