బహ్రెయినీలకు పవర్, వాటర్ బిల్లుల నుంచి ఊరట
- September 15, 2020మనామా:బహ్రెయిన్ ప్రభుత్వం, ఎలక్ట్రిసిటీ అలాగే వాటర్ బిల్స్ నుంచి బహ్రెయినీలకు ఊరట కల్పించింది. మూడు నెలలపాటు బిల్లుల నుంచి బహ్రెయినీలకు ఈ వెసులుబాటు దక్కుతుంది. గత ఏడాది సమయంలో వచ్చిన బిల్లుల మొత్తానికి సమానంగా ఈ ‘రద్దు’ వర్తిస్తుంది. కాగా, అన్ని బ్యాంకులూ లోన్ ఇన్స్టాల్మెంట్స్ని పౌరుల కోసం పోస్ట్ పోన్ చేయాలనీ, కరోనా నేపథ్యంలో ఇది అందరి బాధ్యత అని సెంట్రల్ బ్యాంక్కి బహ్రెయిన్ గవర్నమెంట్ సూచించింది. కాగా, ఇటీవలే బహ్రెయిన్ 11 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రైవేట్ సెక్టార్ కోసం కేటాయించింది కరోనా ఉపశమన చర్యల్లో భాగంగా.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ