బహ్రెయినీలకు పవర్‌, వాటర్‌ బిల్లుల నుంచి ఊరట

- September 15, 2020 , by Maagulf
బహ్రెయినీలకు పవర్‌, వాటర్‌ బిల్లుల నుంచి ఊరట

మనామా:బహ్రెయిన్‌ ప్రభుత్వం, ఎలక్ట్రిసిటీ అలాగే వాటర్‌ బిల్స్‌ నుంచి బహ్రెయినీలకు ఊరట కల్పించింది. మూడు నెలలపాటు బిల్లుల నుంచి బహ్రెయినీలకు ఈ వెసులుబాటు దక్కుతుంది. గత ఏడాది సమయంలో వచ్చిన బిల్లుల మొత్తానికి సమానంగా ఈ ‘రద్దు’ వర్తిస్తుంది. కాగా, అన్ని బ్యాంకులూ లోన్‌ ఇన్‌స్టాల్‌మెంట్స్‌ని పౌరుల కోసం పోస్ట్‌ పోన్‌ చేయాలనీ, కరోనా నేపథ్యంలో ఇది అందరి బాధ్యత అని సెంట్రల్‌ బ్యాంక్‌కి బహ్రెయిన్‌ గవర్నమెంట్‌ సూచించింది. కాగా, ఇటీవలే బహ్రెయిన్‌ 11 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీని ప్రైవేట్‌ సెక్టార్‌ కోసం కేటాయించింది కరోనా ఉపశమన చర్యల్లో భాగంగా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com