బహ్రెయినీలకు పవర్, వాటర్ బిల్లుల నుంచి ఊరట
- September 15, 2020
మనామా:బహ్రెయిన్ ప్రభుత్వం, ఎలక్ట్రిసిటీ అలాగే వాటర్ బిల్స్ నుంచి బహ్రెయినీలకు ఊరట కల్పించింది. మూడు నెలలపాటు బిల్లుల నుంచి బహ్రెయినీలకు ఈ వెసులుబాటు దక్కుతుంది. గత ఏడాది సమయంలో వచ్చిన బిల్లుల మొత్తానికి సమానంగా ఈ ‘రద్దు’ వర్తిస్తుంది. కాగా, అన్ని బ్యాంకులూ లోన్ ఇన్స్టాల్మెంట్స్ని పౌరుల కోసం పోస్ట్ పోన్ చేయాలనీ, కరోనా నేపథ్యంలో ఇది అందరి బాధ్యత అని సెంట్రల్ బ్యాంక్కి బహ్రెయిన్ గవర్నమెంట్ సూచించింది. కాగా, ఇటీవలే బహ్రెయిన్ 11 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రైవేట్ సెక్టార్ కోసం కేటాయించింది కరోనా ఉపశమన చర్యల్లో భాగంగా.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







