కంపెనీలకు మాత్రమే ఆదాయపు పన్ను చట్టం మార్పులు వర్తింపు
- September 16, 2020మస్కట్:ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేయబడిన ప్రొవిజన్స్ కేవలం కంపెనీలకు సంబంధించినవి మాత్రమేనని అధికారులు వెల్లడించారు. సుల్తాన్ హైతం బిన్ టారిక్ జారీ చేసిన రాయల్ డిక్రీ సెప్టెంబర్ 14న విడుదలైన విషయం విదితమే. ఈ డిక్రీపై మినిస్ట్రీ అధికారులు స్పష్టతనిచ్చారు. కంపెనీల లాభాలపై టాక్స్కి సంబంధించి ఈ చట్టంలో మార్పులు జరిగాయనీ, ఇండివిడ్యువల్స్కి ఈ మార్పులతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇన్స్టిట్యూషన్, ఫెసిలిటీ లేదా ఒమనీ కంఎనీ లేదా స్టేబుల్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి రెగ్యులేషన్స్ ఇందులో పేర్కొనబడినట్లు అధికారులు వివరించారు. ఆయా ఫెసిలిటీస్, సుల్తానేట్లో కమర్షియల్ రిజిస్ట్రీ కలిగి వుంటే, టాక్స్ చట్టం పరిధిలోకి వస్తాయి.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం