'జెట్ఎస్కేప్స్' పేరుతో పలు రకాల ట్రావెల్ ప్యాకేజీలు
- February 10, 2016
ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తాజాగా 'ప్రేమికుల రోజు' సంద ర్భంగా వినియోగదారుల కోసం 'జెట్ఎస్కేప్స్' పేరుతో పలు రకాల ట్రావెల్ ప్యాకేజీలను ప్రకటించింది. గోవా, జైపూర్, కేరళ, న్యూఢిల్లీ-ఆగ్రా, రణథంబోర్, సాసాన్ గిర్ ప్రాంతాలకు సంబంధించిన ట్రావెల్ ప్యాకేజీలను భార్యాభర్తల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి నెల మొత్తం అందుబాటులో ఉండనున్న ఈ ప్యాకేజీల ధర రూ.31,975 (ఒక కపుల్కి) నుంచి ప్రారంభమౌతుందని పేర్కొంది. ఇందులోనే ఎకానమీ తరగతి రిటర్న్ టికెట్లు, హోటల్ బుకింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి వ్యయాలు కలిసి ఉంటాయని తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







