మర్డర్‌ వార్తల్లో నిజం లేదు: ఆర్‌ఓపి

- September 18, 2020 , by Maagulf
మర్డర్‌ వార్తల్లో నిజం లేదు: ఆర్‌ఓపి

మస్కట్‌: నార్త్‌ అల్‌ బతినా గవర్నరేట్‌ పరిధిలో హత్య జరిగిందంటూ వస్తున్న సోషల్‌ మీడియా కథనాల్లో నిజం లేదని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. నార్త్‌ అల్‌ బతినాలోని విలాయత్‌ ఆఫ్‌ షినాస్‌లో హత్య జరిగిందని సోషల్‌ మీడియాలో కథనాలు వినిపిస్తున్న విషయం విదితమే. కాగా, ఫోరెన్సిక్‌ పరీక్షల్లో క్రిమినల్‌ సస్పిషన్‌కి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com