బహ్రెయిన్:ఆన్ లైన్ లో 'హింది దివస్' పోటీలు నిర్వహించిన ఎన్ఎమ్ఎస్-డీపీఎస్ స్కూల్స్
- September 27, 2020మనామా:హింది దివస్ పురస్కరించుకొని బహ్రెయిన్ లోని న్యూ మిలినియమ్ స్కూల్, డీపీఎస్ స్కూల్ ఆధ్వర్యంలో హింది ఉపన్యాస, వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ఉడాన్ 2020 పేరుతో జరిగిన ఈ కాంపిటిషన్ లో బహ్రెయిన్ లోని అన్ని సీబీఎస్ఈ స్కూల్ విద్యార్ధులు ఆన్ లైన్ లో పాల్గొన్నారు. ఈ పోటీలో హింది కవితా పారాయణం విభాగంలో న్యూ ఇండియన్ స్కూల్ విద్యార్ధిని వాణి శర్మ ప్రధమ బహుమతి అందుకుంది. అలాగే ఐబీఎన్ అల్ హైతమ్ ఇస్లామిక్ స్కూల్ స్టూడెంట్ ఆయేషా అబిది రెండో బహుమతి, బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ స్టూడెంట్ అనుష్క మూడో బహుమతి గెలుచుకుంది. హింది స్పీచ్ కాంపిటీషన్ లో న్యూ మిలినియమ్ స్కూల్ డీసీఎస్ స్టూడెంట్ మరియమ్ ఫారుఖీ మపారికి తొలి బహుమతి దక్కింది. విజేతలకు స్కూల్ చైర్మన్ డాక్టర్ రవి పిల్లై, ఎండీ గీతా పిల్లై, ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్