ఇండియాలో మరిన్ని స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లు దుబాయ్కి
- February 11, 2016
దుబాయ్ హోల్డింగ్ ఇండియాలో మరిన్ని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్ని దక్కించుకోనుంది. కోచితోపాటు ఇంకొన్ని నగరాలకు సంబంధించి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయనీ, భారత ప్రభుత్వం నుంచి తగిన నిర్ణయం వచ్చేదాకా వాటి వివరాలు వెల్లడించలేకపోతున్నామని దుబాయ్ హోల్డింగ్స్ ఛైర్మన్ అహ్మద్ బిన్ బ్యాట్ చెప్పారు. టెకామ్ ద్వారా దుబాయ్ హోల్డింగ్ కోచి, తిరువనంతపురం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో భాగస్వామి అయ్యింది. ఫిబ్రవరి 20న ఫస్ట్ ఫేస్ ప్రారంభం జరుగుతుంది. కోచి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో తొలి స్థానం దక్కించుకోగా, మొత్తం 96 స్మార్ట్ సిటీలను చేపట్టాలనే లక్ష్యంతో ఉంది భారత ప్రభుత్వం. వీటిల్లో తొలి జాబితా కింద 20 నగరాలను ఇప్పటికే ప్రకటించడం జరిగింది.
తాజా వార్తలు
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్









