భారత రాయబారితో సయ్యిద్ తెయాజిన్ సమీక్ష
- September 28, 2020
మస్కట్:మినిస్టర్ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ యూత్ సయ్యిద్ తెయాజిన్, భారత రాయబారి మును మహావర్కి ఘనంగా స్వాగతం పలికారు. మినిస్ట్రీ కార్యాలయంలో భారత రాయబారితో సమావేశమయిన సయ్యిద్ తెయాజిన్, ఇరు దేశాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి పలు అంశాలపై ఈ సందర్భంగా సమీక్ష జరిగింది. కల్చరల్, స్పోర్ట్స్ అండ్ యూత్ విభాగాల్లో పరస్పర సహకారం మరింత పెరగాలని ఇరువురూ ఆకాంక్షించారు. సుల్తానేట్ అలాగే ఇండియా, 2010 జులైలో కల్చరల్ కో-ఆపరేషన్ విభాగంలో ఎంఓయూపై సంతకాలు చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







