కొత్తగా 607 కరోనా పాజిటివ్ కేసులు
- September 28, 2020
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం దేశంలో కొత్తగా 607 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసులు 98,057 కాగా, 88234 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 924 మరణాలు సంభవించాయి కరోనా కారణంగా. కాగా, గడచిన ఇరవై నాలుగు గంటల్లో 433 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలనీ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ మినిస్ట్రీ విజ్ఞప్తి చేస్తోంది.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం