కొత్తగా 607 కరోనా పాజిటివ్‌ కేసులు

- September 28, 2020 , by Maagulf
కొత్తగా 607 కరోనా పాజిటివ్‌ కేసులు

మస్కట్‌:మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం దేశంలో కొత్తగా 607 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసులు 98,057 కాగా, 88234 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 924 మరణాలు సంభవించాయి కరోనా కారణంగా. కాగా, గడచిన ఇరవై నాలుగు గంటల్లో 433 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలనీ, సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించాలనీ మినిస్ట్రీ విజ్ఞప్తి చేస్తోంది.

--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com