కువైట్ పాలకుని మృతి
- September 29, 2020
కువైట్: కువైట్ పాలకుడైన 'షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా' స్వర్గస్తులైనారు అని కువైట్ రాజభవనం ఒక ప్రకటనలో తెలిపింది. కానీ, షేక్ సభా ఎక్కడ మరణించారు, ఎప్పుడు మరణించారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
కొన్ని ఆరోగ్య సమస్యలకు గాను జూలై 2020 లో శస్త్రచికిత్స చేయించుకున్నారు షేక్ సబా. తదుపరి చికిత్స కోసం ఆయన్ను అమెరికా తరలించారు. అమెరికా వెళ్లే ముందు తన బాధ్యతలను తన వారసుడు, క్రౌన్ ప్రిన్స్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబాకు తాత్కాలికంగా అప్పగించారని కువైట్ వార్తా సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







