కువైట్ పాలకుని మృతి

- September 29, 2020 , by Maagulf
కువైట్ పాలకుని మృతి

కువైట్: కువైట్ పాలకుడైన 'షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా' స్వర్గస్తులైనారు అని కువైట్ రాజభవనం ఒక ప్రకటనలో తెలిపింది. కానీ, షేక్ సభా ఎక్కడ మరణించారు, ఎప్పుడు మరణించారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

కొన్ని ఆరోగ్య సమస్యలకు గాను జూలై 2020 లో శస్త్రచికిత్స చేయించుకున్నారు షేక్ సబా. తదుపరి చికిత్స కోసం ఆయన్ను అమెరికా తరలించారు. అమెరికా వెళ్లే ముందు తన బాధ్యతలను తన వారసుడు, క్రౌన్ ప్రిన్స్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబాకు తాత్కాలికంగా అప్పగించారని కువైట్ వార్తా సంస్థ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com