చిత్రపురిలో పది వేల మంది సినీ కళాకారులకు ఇళ్లు
- February 11, 2016
చిత్రపురిలో పది వేల మంది సినీ కళాకారులకు ఇళ్లు నిర్మిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్య శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నంది అవార్డుల పేరు మారుస్తామన్నారు. 2011 నుంచి అవార్డుల ప్రదానం నిలిచిపోయిందన్నారు. అవార్డుల పంపిణీని పునరుద్ధరిస్తామన్నారు. అలాగే థియేటర్లలో ఐదు షోలకు అవకాశాన్ని పరిశీలిస్తున్నామని, థియేటర్లలో ఏకఛత్రాధిపత్యం లేకుండా చూస్తామన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









