చిత్రపురిలో పది వేల మంది సినీ కళాకారులకు ఇళ్లు

- February 11, 2016 , by Maagulf
చిత్రపురిలో పది వేల మంది సినీ కళాకారులకు ఇళ్లు

 చిత్రపురిలో పది వేల మంది సినీ కళాకారులకు ఇళ్లు నిర్మిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్య శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నంది అవార్డుల పేరు మారుస్తామన్నారు. 2011 నుంచి అవార్డుల ప్రదానం నిలిచిపోయిందన్నారు. అవార్డుల పంపిణీని పునరుద్ధరిస్తామన్నారు. అలాగే థియేటర్లలో ఐదు షోలకు అవకాశాన్ని పరిశీలిస్తున్నామని, థియేటర్లలో ఏకఛత్రాధిపత్యం లేకుండా చూస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com