చిత్రపురిలో పది వేల మంది సినీ కళాకారులకు ఇళ్లు
- February 11, 2016
చిత్రపురిలో పది వేల మంది సినీ కళాకారులకు ఇళ్లు నిర్మిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్య శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నంది అవార్డుల పేరు మారుస్తామన్నారు. 2011 నుంచి అవార్డుల ప్రదానం నిలిచిపోయిందన్నారు. అవార్డుల పంపిణీని పునరుద్ధరిస్తామన్నారు. అలాగే థియేటర్లలో ఐదు షోలకు అవకాశాన్ని పరిశీలిస్తున్నామని, థియేటర్లలో ఏకఛత్రాధిపత్యం లేకుండా చూస్తామన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







