యూఏఈ లేబర్ క్యాంప్ కారవాన్స్లో అగ్ని ప్రమాదం
- September 30, 2020
యూఏఈ:రస్ అల్ ఖైమాలోని ఓ లేబర్ క్యాంప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో 44 మంది కార్మికుల్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. సివిల్ డిపెన్స్ బృందం అలాగే ఫైర్ ఫైటర్స్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. మొత్తం 9 కారవాన్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. కారవాన్లలోని 44 మంది వర్కర్స్నీ సేఫ్గా బయటకు తీసుకు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. సమీపంలో వున్న 21 కారవాన్లకు అగ్ని కీలలు వ్యాపించకుండా సివిల్ డిఫెన్స్ బృందాలు పనిచేశాయి. రికార్డు సమయంలో మంటల్ని అదుపు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!