యూఏఈ లేబర్ క్యాంప్ కారవాన్స్లో అగ్ని ప్రమాదం
- September 30, 2020
యూఏఈ:రస్ అల్ ఖైమాలోని ఓ లేబర్ క్యాంప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో 44 మంది కార్మికుల్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. సివిల్ డిపెన్స్ బృందం అలాగే ఫైర్ ఫైటర్స్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. మొత్తం 9 కారవాన్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. కారవాన్లలోని 44 మంది వర్కర్స్నీ సేఫ్గా బయటకు తీసుకు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. సమీపంలో వున్న 21 కారవాన్లకు అగ్ని కీలలు వ్యాపించకుండా సివిల్ డిఫెన్స్ బృందాలు పనిచేశాయి. రికార్డు సమయంలో మంటల్ని అదుపు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







