యూఏఈ లేబర్ క్యాంప్ కారవాన్స్లో అగ్ని ప్రమాదం
- September 30, 2020
యూఏఈ:రస్ అల్ ఖైమాలోని ఓ లేబర్ క్యాంప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో 44 మంది కార్మికుల్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. సివిల్ డిపెన్స్ బృందం అలాగే ఫైర్ ఫైటర్స్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. మొత్తం 9 కారవాన్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. కారవాన్లలోని 44 మంది వర్కర్స్నీ సేఫ్గా బయటకు తీసుకు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. సమీపంలో వున్న 21 కారవాన్లకు అగ్ని కీలలు వ్యాపించకుండా సివిల్ డిఫెన్స్ బృందాలు పనిచేశాయి. రికార్డు సమయంలో మంటల్ని అదుపు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







