ఆయన గౌరవార్ధం ఆ రోజు భారత్ అంతటా సంతాప దినంగా ప్రకటన
- October 01, 2020
ఢిల్లీ: కువైట్ పాలకుడు (దివంగత) షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సాబా సెప్టెంబర్ 29, 2020 న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల గౌరవ చిహ్నంగా, భారతదేశం అంతటా ఒక రోజు, అనగా, అక్టోబర్ 4, 2020 న రాష్ట్ర సంతాపం ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ సందర్భంగా భారతదేశం అంతటా జాతీయ జెండా సగం మాస్ట్ ఎగురుతుంది. మరియు ఆ రోజు ఎటువంటి అధికారిక వినోదం కార్యక్రమాలు ఉండబోవని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన