బోటులో అగ్ని ప్రమాదం
- October 02, 2020
దుబాయ్: దుబాయ్ జుమైరా బీచ్ రెసిడెన్స్ సమీపంలో ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఓ వ్యక్తి ఈ మంటల కారణంగా గాయపడ్డారు. ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఉదయం 9.23 నిమిషాల సమయంలో ఎమర్జన్సీ కాల్ అందుకున్నామనీ, వెంటనే ఫైర్ ఫైటర్స్ బృందం అల్ మర్సా ఫైర్ స్టేషన్ నుంచి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చానీ అధికారులు వివరించారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన