రిస్కీ డెస్టినేషన్స్కి ప్రయాణంపై తాత్కాలిక నిషేధం
- October 05, 2020
మనామా: కరోనా వైరస్ తీవ్రంగా వున్న దేశాల్లోని డెస్టినేషన్స్కి ప్రయాణంపై తాత్కాలిక నిషేధం విధించింది బహ్రెయిన్. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ - సివిల్ ఏవియేషన్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ మొహమ్మద్ తామెర్ అల్ కాబి వ్యాఖ్యానిస్తూ, కోవిడ్ - 19పై ఏర్పాటైన నేషనల్ టాస్క్ ఫోర్స్ నిర్ణయం మేరకు ఈ చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. బహ్రెయిన్ పౌరులు, రెసిడెంట్స్ని కరోనా నుంచి కాపాడే క్రమంలో ఈ నిర్ణయం అమలు చేయాల్సి వస్తోందని వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన