బహ్రెయిన్:అక్రమంగా మద్యం అమ్ముతున్న ముగ్గురికి జైలుశిక్ష
- October 06, 2020
మనామా:అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురికి బహ్రెయిన్ క్రిమినల్ కోర్టు జైలు శిక్ష విధించింది. దోషులు సల్మాబాద్ ప్రాంతంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం అమ్మకాల విషయం తమ దృష్టికి రావటంతో పకడ్బందీ వల పన్ని ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అయితే..అరెస్ట్ సమయంలో దోషుల్లో పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. మద్యం అమ్మకాల్లో సూత్రధారిగా ఉన్న వ్యక్తికి క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించగా..అతనికి సాయంగా ఉన్న ఇద్దరికి ఆరు నెలల చొప్పున జైలు శిక్ష పడింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన