ఆర్థిక నేరాల కోసం కొత్త ప్రాసిక్యూషన్ ఆఫీస్
- October 06, 2020
మనామా: బహ్రెయిన్, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్ని డీల్ చేయడం కోసం కొత్త ప్రాసిక్యూషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. మనీ లాండరింగ్ తదితర నేరాలకు సంబంధించిన కేసుల్ని ఇక్క డడీల్ చేస్తారు. బహ్రెయిన్ అటార్నీ జనరల్ అలీ ఫదల్ అల్ బుయైనైన్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాయల్ ఆర్డర్ నేపథ్యంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వంటివాటిని ఈ కొత్త ప్రాసిక్యూషన్ ఆఫీస్ ద్వారానే నియంత్రించడానికి చర్యలు తీసుకుంటారు. పబ్లిక్ అడ్వొకేట్ అలాగే ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూషన్ మెంబర్స్ ఈ కార్యాలయంలో వుంటారు. పీనల్ కోడ్, స్పెషల్ క్రిమినల్ చట్టాలు, ఫైనాన్షియల్ మరియు సూపర్వైజరీ లెజిఏ్లషన్ వంటివాటిల్లో స్పెషలైజేషన్ విభాగం కింద ఈ కార్యాలయం విధులు నిర్వర్తిస్తుంది. ఆర్థిక నేరాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ డేటాబేస్ పూర్తిస్థాయిలో వుండేలా ఈ కార్యాలయంలో చర్యలు చేపడతారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!