కొత్త క్రౌన్ ప్రిన్స్గా షేక్ మిషాల్
- October 07, 2020
కువైట్: కువైట్ కొత్త రూలర్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా, కొత్త క్రౌన్ ప్రిన్స్గా షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాహ్ను నియమించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. షేక్ మిషాల్, నేషనల్ గార్డ్ డిప్యూటీ చీఫ్ అలాగే ఇటీవల మృతిచెందిన ఎమిర్ ఎమిర్ సోదరుడు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..