ఏపీలో కొత్తగా 5,145 కరోనా కేసులు

- October 09, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 5,145 కరోనా కేసులు

అమరావతి:ఏపీలో గడిచిన 24 గంటల్లో 5,145 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 7లక్షల 44వేల 864కు చేరింది. గత 24 గంటలుగా 31 కరోనా మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకూ 6,159 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 47,665 యాక్టివ్ కేసులుండగా.. 6,91,040 మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు ఏపీలో 64,20,474 లక్షల కరోనా టెస్టుల నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్‌లో పేర్కొంది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com