మునిసిపాలిటీ నుంచి 150 మంది వలసదారుల తొలగింపు
- October 10, 2020
కువైట్ సిటీ: మినిస్టర్ ఆఫ్ మునిసిపాలిటీ వాలిద్ అల్ జసీవ్ు, 150 మంది వలసదారుల్ని మునిసిపాలిటీ నుంచి తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మునిసిపల్ కౌన్సిల్లో ఎగ్జిక్యూటివ్స్గా వీరంతా పనిచేస్తున్నారు. కువైటైజేషన్ పాలసీలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్, ఇంజనీరింగ్ మరియు సర్వీస్ సెక్టార్లో 100 శాతం కువైటైజేషన్ అతి తక్కువ కాలంలో చేపడుతున్నారు. కాగా, గతంలో 300 మంది వలసదారుల్ని సర్వీసు నుంచి తొలగించారు. ఆ తర్వాత మరో 25 మంది తొలగింపుకు చర్యలు చేపట్టారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!









