మునిసిపాలిటీ నుంచి 150 మంది వలసదారుల తొలగింపు
- October 10, 2020
కువైట్ సిటీ: మినిస్టర్ ఆఫ్ మునిసిపాలిటీ వాలిద్ అల్ జసీవ్ు, 150 మంది వలసదారుల్ని మునిసిపాలిటీ నుంచి తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మునిసిపల్ కౌన్సిల్లో ఎగ్జిక్యూటివ్స్గా వీరంతా పనిచేస్తున్నారు. కువైటైజేషన్ పాలసీలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్, ఇంజనీరింగ్ మరియు సర్వీస్ సెక్టార్లో 100 శాతం కువైటైజేషన్ అతి తక్కువ కాలంలో చేపడుతున్నారు. కాగా, గతంలో 300 మంది వలసదారుల్ని సర్వీసు నుంచి తొలగించారు. ఆ తర్వాత మరో 25 మంది తొలగింపుకు చర్యలు చేపట్టారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..







