మునిసిపాలిటీ నుంచి 150 మంది వలసదారుల తొలగింపు
- October 10, 2020
కువైట్ సిటీ: మినిస్టర్ ఆఫ్ మునిసిపాలిటీ వాలిద్ అల్ జసీవ్ు, 150 మంది వలసదారుల్ని మునిసిపాలిటీ నుంచి తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మునిసిపల్ కౌన్సిల్లో ఎగ్జిక్యూటివ్స్గా వీరంతా పనిచేస్తున్నారు. కువైటైజేషన్ పాలసీలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్, ఇంజనీరింగ్ మరియు సర్వీస్ సెక్టార్లో 100 శాతం కువైటైజేషన్ అతి తక్కువ కాలంలో చేపడుతున్నారు. కాగా, గతంలో 300 మంది వలసదారుల్ని సర్వీసు నుంచి తొలగించారు. ఆ తర్వాత మరో 25 మంది తొలగింపుకు చర్యలు చేపట్టారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!