ఖతార్‌లో కొత్తగా 178 కరోనా పాజిటివ్‌ కేసులు

- October 10, 2020 , by Maagulf
ఖతార్‌లో కొత్తగా 178 కరోనా పాజిటివ్‌ కేసులు

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా 178 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 208 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 124,767కి చేరుకుంది. కాగా, కొత్తగా నమోదైన 178 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 168 కమ్యూనిటీ కేసులు కాగా, 10 మంది విదేశాల నుంచి వచ్చారు. కొత్త కేసుల్ని ఐసోలేషన్‌లో వుంచి, వారి ఆరోగ్య పరిస్థితిని మానిటర్‌ చేస్తున్నారు. ఖతార్‌లో ఇప్పటిదాకా మొత్తం 127,778 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 219 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com