మవసలాట్ బస్ టైమింగ్స్ రీ-షెడ్యూల్
- October 10, 2020
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో బస్ సర్వీసులను రీషెడ్యూల్ చేయనున్నారు. సుప్రీం కమిటీ నైట్ లాక్డౌన్ని ప్రకటించిన నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి ఈ మార్పు జరగనుంది. ముస్సీ సిటీ బస్ సర్వీసెస్ విషయానికొస్తే, సాయంత్రం 6 గంటల కల్లా బస్సులు డెస్టినేషన్ చేరేలా రీ-షెడ్యూల్ చేస్తున్నారు. కాగా, నేషనల్ ఫెర్రీస్ కూడా డెస్టినేషన్స్ని 6 గంటలకు రీచ్ లయ్యేలా ప్లాన్ చేశారు. అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 24 వరకు నైట్ లాక్డౌన్ని సుప్రీం కమిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!