మవసలాట్ బస్ టైమింగ్స్ రీ-షెడ్యూల్
- October 10, 2020
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో బస్ సర్వీసులను రీషెడ్యూల్ చేయనున్నారు. సుప్రీం కమిటీ నైట్ లాక్డౌన్ని ప్రకటించిన నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి ఈ మార్పు జరగనుంది. ముస్సీ సిటీ బస్ సర్వీసెస్ విషయానికొస్తే, సాయంత్రం 6 గంటల కల్లా బస్సులు డెస్టినేషన్ చేరేలా రీ-షెడ్యూల్ చేస్తున్నారు. కాగా, నేషనల్ ఫెర్రీస్ కూడా డెస్టినేషన్స్ని 6 గంటలకు రీచ్ లయ్యేలా ప్లాన్ చేశారు. అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 24 వరకు నైట్ లాక్డౌన్ని సుప్రీం కమిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









