సిత్రా వద్ద బోటు ప్రమాదంలో ఒకరి మృతి
- October 12, 2020
బహ్రెయిన్: సిత్రా లోని అల్ బందెర్ హోటల్ వద్ద జరిగిన ఓ బోటు ప్రమాదంలో ఆసియా జాతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ ప్రమాదం నుంచి మరో నలుగురిని వ్యక్తుల్ని కోస్ట్గార్డ్స్ రక్షించగలిగారు. పారామెడిక్స్, గాయపడ్డవారికి వైద్య చికిత్స అందించి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!
- MMA ఛాంపియన్షిప్.. సిల్వర్ మెడల్ సాధించిన ఇషాక్..!!
- ఫామ్, క్యాంప్ ఓనర్లను హెచ్చరించిన ఖతార్..!!
- వెదర్ అలెర్ట్..ముసందమ్లో భారీ వర్షాలు..!!
- స్కామ్ అలెర్ట్: గ్యారంటీడ్ రిటర్న్స్ పై నిపుణులు వార్నింగ్..!!
- తొలి మిడ్ ఈస్ట్ సిటీగా చరిత్ర సృష్టించిన రియాద్..!!
- ఆధార్ కొత్త నియమాలు తెలుసా
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్







